37.2 C
Hyderabad
March 29, 2024 17: 47 PM
Slider రంగారెడ్డి

హోటల్ మా ఆహ్వానం ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

#maaahvanam

ఉప్పల్ డివిజన్ లోని  మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ మా ఆహ్వానం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్  రజిత పరమేశ్వర్ రెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   ప్రోటీన్లు తో కూడిన, పుష్టికరమైన ఆహారం  అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కళ్యాణ్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, రేపాక కుమారస్వామి, దాచేపల్లి శ్రీధర్, సూరం శంకర్, స్వీట్ హౌస్ రాజు, కళ్యాణ్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కిరణ్ రాయల్ ను తిరుపతి ఇన్ చార్జిగా నియమించడం హర్షణీయం

Satyam NEWS

రామాపురం భూముల పై సమగ్ర విచారణ చేపట్టాలి

Satyam NEWS

పంచాయితీరాజ్ వ్యవస్థలో దొంగలు పడ్డారు

Bhavani

Leave a Comment