ఉప్పల్ డివిజన్ లోని మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ మా ఆహ్వానం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రోటీన్లు తో కూడిన, పుష్టికరమైన ఆహారం అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కళ్యాణ్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, రేపాక కుమారస్వామి, దాచేపల్లి శ్రీధర్, సూరం శంకర్, స్వీట్ హౌస్ రాజు, కళ్యాణ్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post