28.7 C
Hyderabad
April 25, 2024 03: 48 AM
Slider మహబూబ్ నగర్

జై గౌడ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతా

madhusudhan gowd

జై గౌడ ఉద్యమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడుగా మాచర్ల మధుసూధన్ గౌడ్ నియమితులయ్యారు. జై గౌడ ఉద్యమ జాతీయ అద్యక్షులు డా వట్టికూటి రామారావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర జై గౌడ ఉద్యమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  ప్రభులింగం గౌడ్ ఈ మేరకు మధుసూదన్ గౌడ్ కు నియామకపత్రం అందచేశారు.

జిల్లాలో గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మధుసూదన్ గౌడ్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ఆశించిన మేరకు తన శక్తి వంచన లేకుండా పని చేసి గౌడ కులస్తుల అభ్యున్నతికి పాటుపడతానని మధుసూదన్ గౌడ్ తెలిపారు.

Related posts

Political bulldozer: షహీన్ బాగ్ లో తీవ్ర ఉద్రిక్తత

Satyam NEWS

గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Satyam NEWS

బతుకమ్మ, విజయదశమి పండుగలపై విద్వత్ సభ నిర్ణయం

Satyam NEWS

Leave a Comment