30.7 C
Hyderabad
April 17, 2024 02: 50 AM
Slider జాతీయం

ట్రాజిక్:బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా 8మంది మృతి

maharastra pickup van fell down from bridge 8 dead

నిన్న తెలంగాణలోని కరీంనగర్ లో జరిగిన వంతెన ప్రమాదాలను మరవక ముందే మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో సోమవారం వేకువ జామున మరో వంతేన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్‌వ్యాన్ వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 18 మంది గాయాల పాలయ్యారు.

తమ బంధువు అస్తికల నిమజ్జనానికి జోడ్మోహా కోటేశ్వర్ మందిరానికి వెళ్లివ్యానులో తిరిగివస్తున్నారు. ఇంతలో వ్యాను అదుపుతప్పి ఒక చెట్టును ఢీకొని కిందకు పడిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపినదాని ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు అక్కడికకక్కడే మృతి చెందగా, ఇద్దరు చికిత్సపొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

.

Related posts

కరోనా సెకండ్ వేవ్: మారిన వైరస్ కు మరో కొత్త చికిత్స

Satyam NEWS

ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతి పితకు ఘన నివాళులు

Satyam NEWS

ఉప్పల్ అభివృద్ధి పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎన్వీఎస్ఎస్ చర్చ

Satyam NEWS

Leave a Comment