మహశివరాత్రి సందర్భంగా అమరావతిలో అమరేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు.
మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు బాలాచాముండికా సమేత అమరేశ్వరాలయంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
మహాశివరాత్రి పుణ్య ఘడియలు రావడంతో తెల్లవారుఝామునుండి స్వామివారిని భక్తులు పెద్దఎత్తు దర్శించుకుంటున్నారు.
కృష్ణానదిలో భక్తులకు అధికారులు జల్లుస్నానాలు ఏర్పాటుచేశారు.