35.2 C
Hyderabad
April 20, 2024 16: 43 PM
Slider వరంగల్

శివోహం: వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

siva warangal

మహాశివరాత్రి  సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. మహాశివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచాలని వారు కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి  చేస్తున్నారని, జాతీయ సంపద అయిన ఈ దేవాలయాన్ని కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రులు తెలిపారు.

Related posts

చిన్న తిరుపతిలో నిత్యాన్నదానానికి విరాళం

Satyam NEWS

శనీశ్వర స్వామికి తిల తైల అభిషేక పూజలు

Satyam NEWS

రోడ్ రోలర్ పోయి బేబీ వాకర్ వచ్చే

Murali Krishna

Leave a Comment