మహాశివరాత్రి సందర్భంగా వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. మహాశివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచాలని వారు కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని, జాతీయ సంపద అయిన ఈ దేవాలయాన్ని కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని మంత్రులు తెలిపారు.
previous post