30.7 C
Hyderabad
April 19, 2024 07: 49 AM
Slider ముఖ్యంశాలు

నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ అందుకున్న పుష్ప

#pushpa

మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని మనం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తోన్న వారిని గుర్తించి  నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ ను బహూకరించారు. నిలోఫర్ వైద్యశాల నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 గా పని చేస్తున్న పుష్ప కు అందించారు.

కరోన సమయంలోనే కాకుండా సాధారణ సమయంలో కూడా వివిధ సేవ కార్యక్రమాలలో పాల్గొన్న ఆమె చేసిన సేవకు గాను ఈ అవార్డును సంస్థ వారు అందించారు.

ఈ కార్యక్రమం తెలంగాణ సరస్వతి పరిషత్తు హాల్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇతర  ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

యాగ్రీ టేబెల్: చిన్న దడిగి లో రైతు అవగాహన సదస్సు

Satyam NEWS

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ప్రచారంలో పోచారం భాస్కర్ రెడ్డి

Satyam NEWS

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ప్రీరిలీజ్ 18న

Satyam NEWS

Leave a Comment