39.2 C
Hyderabad
March 29, 2024 17: 13 PM
Slider నల్గొండ

అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్, నియోజకవర్గ, మండలం బూరుగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్,మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.

ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని  విగ్రహాల ఆవిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ర‌క్షించాల్సిన క‌న్న తండ్రే…కాల‌య‌ముడ‌య్యాడు…

Satyam NEWS

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

Exit poll: గుజరాత్ లో మళ్లీ మోదీ హవా

Satyam NEWS

Leave a Comment