సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్, నియోజకవర్గ, మండలం బూరుగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్,మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని విగ్రహాల ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.