23.2 C
Hyderabad
September 27, 2023 21: 50 PM
Slider ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

accedent

కృష్ణా జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను స్పీడ్ గా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాద మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం విషాదం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related posts

15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు

Satyam NEWS

మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి

Bhavani

ముంచుకొస్తున్న పెద్ద ముప్పు

Sub Editor

Leave a Comment

error: Content is protected !!