39.2 C
Hyderabad
March 28, 2024 15: 48 PM
Slider మెదక్

ఇలాంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు

#malamahanadu

ఇలాంటి ముఖ్యమంత్రి ని ఎందుకు తెచుకున్నాం అని ప్రజలు బాధపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మేడి అంజయ్య అన్నారు.

నీళ్లు, నియామకాలు, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి ఇలా ఏ హామీ ఆయన నెరవేర్చలేదని అంజయ్య అన్నారు.

తెలంగాణ రాష్టానికి వేస్ట్ ముఖ్యమంత్రి అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నేడు జరిగింది.

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీ లకు తగిన న్యాయం జరగట్లేదని మేడి అంజయ్య అన్నారు.

అజయ్ నాని జవ్వజి

Related posts

12వ రోజుకు చేరిన పంచాయితీ కార్మికుల సమ్మె

Bhavani

కేర్ ఫుల్: ఇంటిలోకి కరోనా రాకుండా ఏం చేయాలంటే

Satyam NEWS

కార్మికుల సమ్మెకు కాదు టిఎస్ ఆర్టీసీకే చట్టబద్ధత లేదు

Satyam NEWS

Leave a Comment