39.2 C
Hyderabad
March 29, 2024 15: 17 PM
Slider చిత్తూరు

దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా శ్రీకాళహస్తిలో 19 మందికి రూ. 34,07,000 చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా 2434 రుగ్మతలు, రోగాలకు ప్రమాదాల వల్ల కలిగే వైకల్యాలకు చికిత్స అందించే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇతర రోగాలు ప్రమాదాల వల్ల కలిగే వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను సైతం అందిస్తూ ఎనలేని వైద్య సేవలు అందిస్తున్నారు .పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నసీఎం జగన్ పై అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Related posts

150 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా చేస్తారా?

Satyam NEWS

రఘురామ లేఖాస్త్రం: తెలుగుకు తెగులు పట్టించవద్దు

Satyam NEWS

రోమాలు నిక్కబొడుచుకునేలా సైరా టీజర్

Satyam NEWS

Leave a Comment