మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. మరోవైపు, అదే వేడుకలో ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది.
previous post
next post