40.2 C
Hyderabad
April 24, 2024 15: 36 PM
Slider తూర్పుగోదావరి

ప్ర‌జా స‌మ‌స్య‌లు వెలుగులోకి తేవ‌డంలో మెట్రో టీవీ విజ‌యం

Calender

ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో గత పది సంవత్సరాలుగా మెట్రో టీవీ విజయం సాధించిందని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఆయన చేతుల మీదుగా మెట్రో టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవలను అందించాలని ఆకాంక్షించారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS

పేదల్ని చంపుతున్న ఆకలి బాధలు తెలియని ఎమ్మెల్యేలు

Satyam NEWS

హుజూర్ నగర్ లో బంజారా హమాలి రేట్ల పెంపు

Satyam NEWS

Leave a Comment