ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో గత పది సంవత్సరాలుగా మెట్రో టీవీ విజయం సాధించిందని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఆయన చేతుల మీదుగా మెట్రో టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవలను అందించాలని ఆకాంక్షించారు.
previous post