ఈ రోజు కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ”యువగళం” పాదయాత్రలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.ముందుగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి,ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు,యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే చేస్తున్న యువగళం మహాపాదయాత్రకు మద్దతుగా ఉంటూ పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు చైతన్య పరిచి,పార్టీ గెలుపుకు ముందడుగు వేస్తానని తెలిపారు.
previous post