35.2 C
Hyderabad
April 20, 2024 15: 28 PM
Slider శ్రీకాకుళం

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఎంజీఆర్

#mgr

ఈ రోజు కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ”యువగళం” పాదయాత్రలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.ముందుగా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి,ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు,యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే చేస్తున్న  యువగళం మహాపాదయాత్రకు మద్దతుగా ఉంటూ పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు చైతన్య పరిచి,పార్టీ గెలుపుకు ముందడుగు వేస్తానని తెలిపారు.

Related posts

తాసిల్దార్ వత్తిడితో రెవిన్యూ అధికారి ఆత్మహత్యయత్నం

Bhavani

ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్న మద్యం ఆదాయం

Satyam NEWS

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment