27.7 C
Hyderabad
April 18, 2024 08: 34 AM
Slider నిజామాబాద్

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన బిచ్కుంద ఎంపిడిఓ

#bichkundampdo

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దతక్కడ్పల్లి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో బిచ్కుంద మండల అభివృద్ధి అధికారి ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

అక్కడ మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు, ఉపాధ్యాయులు కిరణ్, పంచాయతీ కార్యదర్శి రాజు ఉన్నారు.

Related posts

ఖబర్దార్ గంప గోవర్ధన్.. నోరు అదుపులో పెట్టుకో

Satyam NEWS

విద్వేషపూరిత ప్రసంగంతో కోర్టు మెట్టెక్కిన ఓవైసీ

Satyam NEWS

మరో మోసం: ఇంటి స్థలాలు ఇవ్వకుండానే నగదు మంజూరైనట్లు పత్రాలు

Bhavani

Leave a Comment