39.2 C
Hyderabad
April 25, 2024 17: 07 PM
Slider హైదరాబాద్

అత్యాచారం చేసిన ఎంఐఎం నేతను అరెస్టు చేయాలి

#Rape of a Dalit Girl

హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ కు చెందిన దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన  ఎం ఐ ఎం నాయకుడు షకీల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బట్ట బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి బాపు రాజు డిమాండ్ చేశారు.

ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, మానవ హక్కుల సంఘాలు ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాపు రాజు విజ్ఞప్తి చేశారు.

Related posts

అదనపు ఎస్పీల బదిలీలు

Bhavani

సమాచార హక్కు చట్టం సంరక్షణ కమిటీ

Satyam NEWS

అరణ్యంలో ఆక్రందన: డోలినే వారి… జీవన గాడి

Satyam NEWS

Leave a Comment