31.7 C
Hyderabad
April 25, 2024 01: 11 AM
Slider శ్రీకాకుళం

విద్యాశాఖ మంత్రి దృష్టికి టీచర్ల సమస్యలు

#ministerbotsa

డీఈవో పూల్ సమస్య, 39 మంది హిందీ పండితులు పెండింగ్ జీతాల సమస్య సహా పలు సమస్యలను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లింది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు 39 మంది హిందీ పండితుల జీతాల సమస్య పై ప్రత్యేకంగా మాట్లాడారు. సత్వరమే చర్యలు తీసుకుంటామని, తనకు ఫాలో అప్ చేసే వారు ఒకరు ఉంటే సదరు ఫైల్ స్థితిగతులను తెలుసుకొని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

షర్మిల తెలంగాణ పార్టీలో పదవుల అమ్మకం

Satyam NEWS

ధిక్కరించిన అధికారిపై వేటు వేసిన నిమ్మగడ్డ

Satyam NEWS

అద్దె చెల్లించని ప్రవేటు విద్యా సంస్థ భవనం సీజ్

Satyam NEWS

Leave a Comment