జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా అంబర్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి శ్రీనివాస్ లావణ్య గౌడ్, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.