మల్లన్న సేవలో నేడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు కొద్ది సేపు గడిపారు.
శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన గోపురం వద్ద మంత్రి హరీష్ రావు దంపతులకు ఈవో లవన్న స్వాగతం పలికారు
అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనం పలికి వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
previous post