34.2 C
Hyderabad
April 23, 2024 13: 58 PM
Slider కర్నూలు

మల్లన్న సేవలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు దంపతులు

మల్లన్న సేవలో నేడు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు కొద్ది సేపు గడిపారు.
శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన గోపురం వద్ద మంత్రి హరీష్ రావు దంపతులకు ఈవో లవన్న స్వాగతం పలికారు
అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనం పలికి వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Related posts

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం సందర్శించిన న్యాయమూర్తులు

Bhavani

కరోనా ఇవ్వాళ కాకపోతే రేపు పోతుంది మరి కులం?

Satyam NEWS

పోలీస్ కుటుంబాలకు చేయూత చెక్కులు

Satyam NEWS

Leave a Comment