31.7 C
Hyderabad
April 25, 2024 00: 12 AM
Slider మెదక్

అజారుద్ధీన్ ను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్ధీన్ ను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇవాళ కలిసి పరామర్శించారు. అజారుద్ధీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అజారుద్ధీన్ ను వారి ఇంటికి వద్ద కలిసి పితృవియోగ బాధ నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts

ఎనాలసిస్: పైపైకి ఎగబాకుతున్న కరోనా కేసులు

Satyam NEWS

తాత్త్విక రాజకీయ వేత్త

Satyam NEWS

బీసీలకు న్యాయం చేయాలి… టీడీపీ బిసినేతల నిరసన..

Satyam NEWS

Leave a Comment