36.2 C
Hyderabad
April 25, 2024 21: 30 PM
Slider ఆదిలాబాద్

ముజ్గి మల్లన్నకు మంత్రి ఇంద్రకరణ్ స్వాగతం

#Indrakaranreddy

నిర్మల్ రూరల్ మండలంలో ని ప్రసిద్ధి చెందిన ముజ్గి  మల్లన్న పల్లకి శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి చేరుకోగా మంత్రి తన నివాసంలో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి కి స్వాగతం పలికారు.

గత సంవత్సరం డిసెంబర్ లో పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ పల్లకి సేవ రెండు నెలలు పూర్తి చేసుకొని తిరిగి మాఘ పౌర్ణమిన గ్రామంలో కొలువై ఉన్న ఆలయానికి చేరుకుంటుంది.

ఈ నెల 28వ తేదీన రథోత్సవం, మార్చి 2న అగ్నిగుండ ప్రవేశంతో పాటు జాతర మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు.

ఆలయ అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Related posts

మీర్ పేట్ లో భూగర్భం డ్రైనేజీ పనులు ప్రారంభం

Satyam NEWS

సుప్రీం చెప్పినా కేసులు ఉపసంహరించుకుంటున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

కరోనా సోకితే జ‌ర్న‌లిస్టుల‌కు బెడ్లు సిద్దం చేసిన విజయనగరం కలెక్టర్

Satyam NEWS

Leave a Comment