28.7 C
Hyderabad
April 20, 2024 09: 21 AM
Slider నల్గొండ

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

#Minister Jagadeeshreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్, జిల్లా కలెక్టర్  వినయ్ కృష్ట రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కరన్,అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి,ఇతర అధికారులు జెడ్పీటీసీలు,సర్పంచ్ లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈనెల 17కు హాజీపూర్ హత్యల కేసు విచారణ వాయిదా

Satyam NEWS

గోవాలో పాగా కోసం బెంగాల్ సీఎం మమతా ఎత్తులు

Sub Editor

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment