సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి వెంట స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ట రెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కరన్,అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి,ఇతర అధికారులు జెడ్పీటీసీలు,సర్పంచ్ లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post