32.7 C
Hyderabad
March 29, 2024 10: 52 AM
Slider కరీంనగర్

డ్యూటీ:కాన్వయ్ లో బాధితుడు ఆసుపత్రికి తరలింపు

minister koppula send accsident wounded man to hospital in convoy

చొప్పదండి నుండి ఆర్నకొండ మార్గంలో రోడ్డు ప్రమాదంలో ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అటునుండి వెళ్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటన స్థలంలో ఆగి గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళుతున్న భూమయ్య ను వివరాలను అడిగి తెలుసుకోని సొంత కాన్వయ్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం ప్రమాదం గురించి భూమయ్య కుటుంబ సభ్యులకు తెలియజేసి వారికీ ధైర్యం చెప్పారు. అయితే ప్రస్తుతం భూమయ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

విశ్వాసంలో పోటీపడే కుక్కలు-గుంపుగా వచ్చే పందులు

Satyam NEWS

పయ్యావుల కేశవ్ భద్రత పూర్తిగా తొలగింపు: ఖండించిన పోలీసులు

Satyam NEWS

ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అంబర్పేట నియోజకవర్గం ఇంచార్జిగా బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment