చొప్పదండి నుండి ఆర్నకొండ మార్గంలో రోడ్డు ప్రమాదంలో ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అటునుండి వెళ్తున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంఘటన స్థలంలో ఆగి గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళుతున్న భూమయ్య ను వివరాలను అడిగి తెలుసుకోని సొంత కాన్వయ్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అనంతరం ప్రమాదం గురించి భూమయ్య కుటుంబ సభ్యులకు తెలియజేసి వారికీ ధైర్యం చెప్పారు. అయితే ప్రస్తుతం భూమయ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
previous post