39.2 C
Hyderabad
March 28, 2024 16: 23 PM
Slider ముఖ్యంశాలు

వరద ప్రభావిత ప్రాంతాలలో తక్షణ సాయం

#MinisterKTR

హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ అందచేశారు.

మంత్రి వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ , స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఉన్నారు. షేక్ పేట లోని ఎంజే కాలనీ లో వరద ప్రభావిత కుటుంబాలకు నేడు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు.

Related posts

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో నవదంపతులు…!

Satyam NEWS

గృహలక్ష్మీ యల్పీజి నూతన కనెక్షన్ పథకం ప్రారంభం

Satyam NEWS

తెలంగాణ లో నేడు రేపు వర్షం కురిసే అవకాశం

Satyam NEWS

Leave a Comment