హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ అందచేశారు.
మంత్రి వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ , స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఉన్నారు. షేక్ పేట లోని ఎంజే కాలనీ లో వరద ప్రభావిత కుటుంబాలకు నేడు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు.