28.7 C
Hyderabad
April 25, 2024 06: 22 AM
Slider మహబూబ్ నగర్

గ్రామీణుల బాధలు తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

#MinisterNiranjanReddy

వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో పల్లె నిద్ర అనంతరం శనివారం  ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

రైతులు పొలాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండంతో చెరువు అలుగు దగ్గర, వనప్రాయసం దగ్గర, గండి ఆంజనేయ స్వామి చెక్ డ్యాం దగ్గర బ్రిడ్జిల నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.                        

పోలిశెట్టి బాలకృష్ణ. సీనియర్ విలేకరి

Related posts

సిఏఏ, ఆర్టికల్ 370 పై సౌదీలో ఇస్లామిక్ దేశాల మీటింగ్

Satyam NEWS

బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డును నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

ఏలూరు లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ కలయిక..!

Satyam NEWS

Leave a Comment