24.7 C
Hyderabad
March 29, 2024 05: 23 AM
Slider ఆదిలాబాద్

మాజీ మావోయిస్టు ఒగ్గు సట్వాజి దంపతులతో మంత్రి భేటీ

#indrakaranreddy

మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన  ఒగ్గు సట్వాజి దంప‌తుల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి క‌లిసారు. ఆదివారం నిర్మల్ పట్టణం దివ్య  నగర్ లోని స‌ట్వాజి ఇంటికి వెళ్ళి వారితో క‌లిసి అల్పహారం చేశారు.  హింసా మార్గం వీడి  జ‌న‌జీవ‌నంలోకి వ‌చ్చిన స‌ట్వాజి దంప‌తుల‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

Related posts

భారత్ మాతాకీ జై అంటే అర్ధం తెలియని మంత్రి

Bhavani

ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ

Bhavani

తాజ్‌మహల్‌ను తాకిన యమన

Bhavani

Leave a Comment