కరోనాతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.
భారీ వర్షాల కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లేందుకు కుదరకపోవడంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు తరలించారు.
మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ లో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.