39.2 C
Hyderabad
March 28, 2024 16: 27 PM
Slider ముఖ్యంశాలు

వరంగల్ జిల్లాలో మైనర్ బాలికపై పైశాచిక అత్యాచారం

#DeadBody

వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గత కొన్ని రోజులుగా విడవకుండా అత్యాచారం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ బాలిక మరణించింది…. ఎంత దారుణం? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం రేపల్లె లో ఈ పైశాచిక సంఘటన జరిగింది.

ఆ 14 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తుండటంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. దాంతో ఆ బాలికను హాస్పిటల్లో  లో చేర్పించారు.

తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆ అమ్మాయి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది.

అమ్మాయి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు.

Related posts

పార్టీలో చేరనందుకు రేషన్ డీలరైపై వైసీపీ ప్రతాపం

Satyam NEWS

ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ సభ్యత్వ నమోదు ఇంఛార్జుల నియామకం

Satyam NEWS

Leave a Comment