28.7 C
Hyderabad
April 25, 2024 06: 43 AM
Slider కృష్ణ

గన్నవరం విమానాశ్రయంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

#GannavaramAirport

గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు.

గల్ఫ్ నుంచి వస్తున్న విమానానికి ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఒక్క సారిగా ఆందోళన చెలరేగింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది.

ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు విరిగాయి.

Related posts

దళితులపై దమన కాండ కొనసాగిస్తున్న జగన్ సర్కార్

Satyam NEWS

మోదీని గద్దె దించడమే లక్ష్యం: సిపిఐ జాతీయ మహాసభ

Satyam NEWS

హుజుర్ నగర్ లో ఘనంగా పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి

Bhavani

Leave a Comment