గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నారు.
గల్ఫ్ నుంచి వస్తున్న విమానానికి ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఒక్క సారిగా ఆందోళన చెలరేగింది. ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది.
ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలు విరిగాయి.