32.7 C
Hyderabad
March 29, 2024 11: 34 AM
Slider గుంటూరు

మొహం చాటేస్తున్న రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు

Undavelli Sridevi

రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్యెల్యేలు ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అందుకే వారు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించడం లేదంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసు స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్వీకరించారు.

Related posts

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

Bhavani

ఒమిక్రాన్‌ తో రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ

Sub Editor

Leave a Comment