ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ తండ్రి శంకర్ నాయక్ ఇటీవలే మృతి చెందారు.
ఆదివారం రేఖ శ్యామ్ నాయక్ నీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనర్ధాన్ తో కలిసి దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. మృతికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్రపటానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు.
శంకర్ నాయక్ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ నందేవ్ కాంబ్లీ, జెడ్పీటీసీ రాజు, పార్థసరి,సంజీవ్ కుమార్ మరియు తదితరులు ఉన్నారు.