36.2 C
Hyderabad
April 25, 2024 19: 23 PM
Slider ఆదిలాబాద్

ఖానాపూర్ ఎమ్మెల్యే ని పరామర్శించిన జెడ్పీ చైర్మన్ దుర్గం శేఖర్

#MLA Rekhanaik

ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ తండ్రి శంకర్ నాయక్ ఇటీవలే మృతి చెందారు.

ఆదివారం రేఖ శ్యామ్ నాయక్ నీ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనర్ధాన్ తో కలిసి దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పరామర్శించారు. మృతికి గల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్రపటానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు.

శంకర్ నాయక్ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ నందేవ్ కాంబ్లీ, జెడ్పీటీసీ రాజు, పార్థసరి,సంజీవ్ కుమార్ మరియు తదితరులు ఉన్నారు.

Related posts

ఆర్ధిక మాంద్యం ఉన్నా సంక్షేమం ఆగదు

Satyam NEWS

అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

Satyam NEWS

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment