27.7 C
Hyderabad
April 26, 2024 04: 00 AM
Slider హైదరాబాద్

ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే గాంధీ పర్యటన

#ArekapudiGandhiMLA

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ  వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ లో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలలో ఆయన బాధితులను పరామర్శించారు.

ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యలను ఆయన పర్యటించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తో బాటు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వారిలో జోనల్ కమిషనర్ మమత, డీసీ ప్రశాంతి, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Related posts

దింపుడు కళ్లెం ఆశలా రాయలసీమ డిక్లరేషన్

Bhavani

అర్హులైన వారందరికి రుణ మాఫీ అందాలి

Bhavani

వాట్ ఈజ్ దిస్ :విశాఖలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయం

Satyam NEWS

Leave a Comment