36.2 C
Hyderabad
April 24, 2024 20: 53 PM
Slider రంగారెడ్డి

కుత్బుల్లాపూర్ రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి

#MinisterKTRamarao

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని రెవెన్యూ సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు.

వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ నేడు ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు.

ఎమ్మెల్యే వివేకానంద్ తో బాటు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తదితరులు ఉన్నారు.

మంత్రికి సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సర్వే నెంబర్లు 308/1, 329/4 – 329/10, 321, 323, 324, 325, 144, 150, 151, 348/2, 155, 79, 49, 128/4, 128/5,  189/1 – 189/20, 128/6, 128/8, 128/10, 128/ 11, 331/3, 101, 105, 129,140,141, 91/1, 57 – 60, 192,193, 60,62,62/A, 227/1, 228 లలో నెలకొన్న సమస్యలను ఆయన వివరించారు.

Related posts

వృద్ధులను చిన్నపిల్లల్లా కాపాడుకోవాలి

Satyam NEWS

ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాప‌న చేయ‌నున్నసీఎం

Sub Editor

వేతనాల బిల్లును చించేసిన సర్పంచి భర్త

Satyam NEWS

Leave a Comment