ములుగు జిల్లా వెంకటా పూర్ మండలం నారాయణగిరి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నారిగే సతీష్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు నివాళి అర్పించారు.
ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగు వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నొజూ సూర్యనారాయణ,
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు వీరేశ్, సర్పంచ్ మాడ ప్రకాష్, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, ఉప సర్పంచ్ కోరే భిక్షపతి,
సహకార సంఘం డైరెక్టర్ గుడి గొండ కుమార్, ముడి కడుపుల సాంబయ్య,మేడం రమణ కర్, గ్రామ కమిటీ అధ్యక్షులు కంచే రవీందర్,యట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.