39.2 C
Hyderabad
March 29, 2024 14: 36 PM
Slider నల్గొండ

దళిత కాలనీలో MLA ఆకస్మిక పర్యటన

#MLASaidireddy

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రం లోని దళిత కాలనీలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  ఆకస్మిక పర్యటన చేశారు.

ఈ సందర్భంగా కాలనీ లోని ప్రధాన సమస్యలు, మౌలిక వసతుల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనా కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడెం వెంకటరెడ్డి, ఎం‌పి‌పి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి,

మండల పార్టీ అధ్యక్షులు జోగు అరవింద రెడ్డి , ప్రధాన కార్యదర్శి  మన్సూర్ అలీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు

Satyam NEWS

కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించిన సిఎం జగన్‌

Satyam NEWS

ఉపాధ్యాయుడైన కలెక్టర్

Murali Krishna

Leave a Comment