కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ఈరోజు రూర్బన్ నిధులతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు ఈ ఆస్పత్రులను పరిశీలించడానికి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే హనుమాన్ షిండే ఆస్పత్రి పనులను పర్యవేక్షించారు అతి కొద్ది రోజుల్లో ప్రజలకు ఉపయోగపడేలా ప్రారంభోత్సవం చేస్తామని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో లో ఎంపీపీ యశోద నీళ్లు పటేల్ వైస్ ఎంపీపీ ఉమాకాంత్ సొసైటీ చైర్మన్ శివానంద్ సర్పంచ్ రాములు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్ మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయా గౌడ్ గ్రామ సర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్ డ్ మండల సర్పంచ్ లు ఉప సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు