37.2 C
Hyderabad
April 19, 2024 11: 28 AM
Slider నల్గొండ

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి

#MLASanampudiSaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మెళ్ళచెర్వు మండల కేంద్రంలో శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పందిరిపల్లి శంకర్ రెడ్డి,  మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య, ప్రధాన కార్యదర్శి బేత వీరనాగిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సాతులూరి సురేష్, టిఆర్ఎస్ నాయకుడు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ఇందిరాగాంధీ 105వ, జయంతి వేడుకలు

Satyam NEWS

అయోధ్య వివాదంపై రోజూవారీ విచారణ పూర్తి

Satyam NEWS

రైతుల ఆందోళనలు ఆగవు.. అప్పటి వరకు కొనసాగిస్తాం

Sub Editor

Leave a Comment