38.2 C
Hyderabad
April 25, 2024 13: 40 PM
Slider పశ్చిమగోదావరి

చిన్న తిరుపతిని సందర్శించిన ఎమ్మెల్యేలు

#dwarakatirumala

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పి హేమసుస్మిత, దెందులూరు,ఉంగుటూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల వాసుబాబు సోమవారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈ ఓ సుబ్బారెడ్డి ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఆలయ ఈ ఓ ఆలయ మర్యాదలతో స్వామివారి వస్త్రాలను అందజేసి ఆలయ ప్రధాన  వెడపండితులతో పూజలు జరిపించి ఆశీర్వదించారు.

Related posts

చిరుధాన్యాలను సాగు చేస్తే లాభాల పంట

Bhavani

శివోహం: శివరాత్రి పూజల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే

Satyam NEWS

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్‌ భేటీ

Satyam NEWS

Leave a Comment