ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ పి హేమసుస్మిత, దెందులూరు,ఉంగుటూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల వాసుబాబు సోమవారం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈ ఓ సుబ్బారెడ్డి ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు ఆలయ ఈ ఓ ఆలయ మర్యాదలతో స్వామివారి వస్త్రాలను అందజేసి ఆలయ ప్రధాన వెడపండితులతో పూజలు జరిపించి ఆశీర్వదించారు.
previous post