28.2 C
Hyderabad
April 20, 2024 11: 35 AM
Slider ముఖ్యంశాలు

రాజకీయాలు డబ్బులు సంపాదించేందుకు కాదు

#MLCRamachandarrao

రాజకీయాలు ప్రజా సేవ కే తప్ప ధనసంపాదన కోసం కాదని బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు అన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఆయన నేడు కూకట్‌పల్లి మలేషియా టౌన్ షిప్ లో జరిగిన గ్రాడ్యుయేట్స్ అవగాహన సదస్సులో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. సేవాభావం ఉన్నావారే రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు

ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలని దేశాభివృద్ధికి వారు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని సూచించారు  గత ప్రభుత్వాలు మతాల వారీగా విభజించి ప్రజలను మోసం చేసి పాలించార ని రామచంద్ర రావు ధ్వజమెత్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

Related posts

ఇచ్చిన‌ హామీలన్నీ నేర‌వేర్చాను….

Satyam NEWS

టూ లేట్ : సులేమానీని ఎప్పుడో చంపాల్సింది : ట్రంప్‌

Satyam NEWS

ఆర్టీసీ కార్మికులను అవమానించిన ఎమ్మెల్యే అనుచరుడు

Satyam NEWS

Leave a Comment