ప్రపంచ స్థాయికి ఎదిగిన ఛాయివాలా..!
పశ్చిమ బెంగాల్ సీఎం గా జ్యోతి బసూ…అప్రహితంగా సీఎం అయిన చరత్రే సృష్ఠించారు. మరి దేశ ప్రధానులెవ్వరైనా… అని ప్రశ్నిస్తే…!ఎందుకు లేరండీ యూపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారనొచ్చు. అయితే మచ్చ లేకుండా… పక్కన ఉన్న పార్టీల సహాయం లేకుండా… అదీ…ఇటలీ వనతి ఆదేశాలు తూ.చ తప్పకుండా లేని ప్రధాని ని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. కానీ 9 ఏళ్ళు ఒకాయన సీఎంగా ఉంటే 2 ఎకరాలనుండి రెండువేల కోట్లకు సంపాదించొచ్చు అన్న యోచనలో… యోచనేంటి. లాలూను చూడలేదా..ఇక 5 ఏళ్ళు నాన్న సీఎంగా ఉంటే 4 కోట్లనుండి 40 వేల కోట్లకు ఎదిగే నేతలున్న ఈ దేశంలో 20 ఏళ్ళు వరుసగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, తరువాత భారత ప్రధానమంత్రిగా ప్రభుత్వ అధినేతగా ఉండి కూడా ఒక రూపాయి వెనక వేసుకోని త్యాగశీలి…ప్రధాని మోడీ.
ఒక్క మచ్చలేని మహానాయకుడు..!! సామాన్యుడి నుండి అసామాన్యుడుగా ఎదిగిన వ్యక్తిత్వం..!! సామాన్యుడికి ఆదర్శం..!! ప్రఖరమైన దేశభక్తి, ధర్మనిష్ఠ కలిగిన భారతీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం మోడీజీ..!! ఇక ముందు ఆయన మన దేశానికే మాత్రమే నాయకుడు కాదు..!! ఆయన #విశ్వనాయకుడు..!! ప్రపంచాధినేతలకు ఆయన మాటే వేదం..!! ఆయన బాటే ఆదర్శం కాబోతోంది..!! ప్రభుత్వ అధినేతగా, 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా ప్రధాని మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతోంది… “సత్యం న్యూస్. నెట్.”.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్