25.7 C
Hyderabad
January 15, 2025 18: 26 PM
Slider ఆంధ్రప్రదేశ్

వెల్కమ్: మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

narendra modi

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి రావాలంటూ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో పీఎంవోలో మోదీని కలిసిన సీఎం రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు శుభలేఖ అందించారు.

ఇటీవలే రిత్విక్ నిశ్చితార్థం ప్రముఖ ఇండస్ట్రియలిస్టు తాళ్లూరి రాజా కుమార్తె పూజతో దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుక కోసం భారత్ నుంచి అతిథులు వెళ్లేందుకు సీఎం రమేశ్ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేశారు.

Related posts

నాయనమ్మ ఇందిరాగాంధీలా ప్రవర్తించిన రాహుల్

Satyam NEWS

రాష్ఠ్రీయ ఏక్తా దివాస్ సందర్భంగా విజయనగరం లో రన్

mamatha

లబ్ధిదారులు దళిత బందును సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment