27.7 C
Hyderabad
April 26, 2024 03: 12 AM
Slider ముఖ్యంశాలు

74 లక్షల ఖాతాలకు రూ.1500 నగదు బదిలీ రేపు

KRT Balanagar

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో నిరుపేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి కొద్దిమేర ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. రేపు 74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు.

Related posts

అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

2022 Saw The Palmetto Reaction To High Blood Pressure And Cholesterol Medicine High Blood Pressure Alternative Remedies Effects Of Antihypertensive Drugs On Arterial Stiffness

Bhavani

లాక్ డౌన్ రూల్ : ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి

Satyam NEWS

Leave a Comment