36.2 C
Hyderabad
April 25, 2024 22: 53 PM
Slider ప్రత్యేకం

తిట్లతో మరింత బలం

#harish

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న హరీశ్ రావు,  మరి భాజపా నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ని ఎంతో  బలవంతుడిని చేసి ఉంటాయన్నారు. ప్రధానమంత్రిగా దేశానికి, తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏం చేశారని అడిగితే తిడుతున్నారని చెబుతూ పలాయనం చేయటం ఎంత వరకూ భావ్యం మోదీజీ అంటూ  ప్రశ్నించారు.

Related posts

తొలి ఏకాదశి నాడు వినుకొండలో తిరుణాళ్లు

Satyam NEWS

పంజాబ్ రైతులను ఆదుకునేందుకు బయలుదేరిన కేసీఆర్

Satyam NEWS

మృత్యుంజయ స్వామికి సిఎల్పీ నేత భట్టి దంపతుల ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment