34.2 C
Hyderabad
April 19, 2024 20: 07 PM
Slider నెల్లూరు

బొమ్మిరెడ్డి వెంకురెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం మనుబోలు మాజీ సర్పంచ్ బొమ్మిరెడ్డి వెంకురెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకు రెడ్డి మంగళవారం సాయంత్రం స్వర్గస్తులయ్యారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, ఇందుకూరుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గుణపాటి రమేష్ రెడ్డి, వైసీపీ నేత కోటేశ్వర్ రెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించారు

Related posts

భవన నిర్మాణ కార్మికులు బిఒసిడబ్ల్యు కార్డు పొందాలి

Satyam NEWS

స్పెషల్ గెస్ట్:కేజ్రీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి

Satyam NEWS

శాడ్: ఆర్టీసీ బస్సుకు ఢీకొని యువకుడు మృతి

Satyam NEWS

Leave a Comment