నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం మనుబోలు మాజీ సర్పంచ్ బొమ్మిరెడ్డి వెంకురెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకు రెడ్డి మంగళవారం సాయంత్రం స్వర్గస్తులయ్యారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, ఇందుకూరుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గుణపాటి రమేష్ రెడ్డి, వైసీపీ నేత కోటేశ్వర్ రెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించారు
previous post