27.7 C
Hyderabad
April 24, 2024 09: 47 AM
Slider కరీంనగర్

ఫెయిల్యూర్:శాంతి భద్రతల సాధనలో ప్రభుత్వం విఫలం

mp bandi sanjay critisised telangana govt

తెలంగాణ ప్రభుత్వం లో శాంతి భద్రతలు పూర్తీ గా కరువయ్యాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం అయన పర్యటించారు . ఈ సందర్భంగా పట్టణంలో ఇటీవల లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సిరిసిల్ల పార్టీ నాయకులు ఆవునూరి రమాకాంత్ ,విష్ణు ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

మహిళా ఎస్సైని ఏడిపించిన ముగ్గురు విలేకరులపై కేసు

Bhavani

పెన్షన్ డబ్బులు ఎవరో దోపిడి చేశారట

Satyam NEWS

లద్దాక్ పై మళ్లీ మొదలైన భారత్ చైనా సైనికాధికారుల చర్చలు

Satyam NEWS

Leave a Comment