కరోన వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిన విషయం విదితమే. ప్రతిరోజు ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండి ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేశారు.
previous post