32.2 C
Hyderabad
June 4, 2023 19: 20 PM
Slider తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ములుగు డిపిఆర్ఓ మృతి

pjimage (3)

రోడ్డు ప్రమాదంలో ఓ ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ రావు గురువారం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడేప్పాడ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రావు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిం,చారు. కాగా శ్రీనివాస్ రావు మృతి వార్త తెలుసుకున్న ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, స్నేహితులు, సిబ్బంది, సహ అధికారులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.

Related posts

కోనసీమ సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి మురుగన్ హామీ

Satyam NEWS

కాచిగూడ డివిజన్ లో మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

రాజ్యాంగేత శక్తులతో రాజ్యం నడపడం అప్రజాస్వామికం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!