33.2 C
Hyderabad
April 26, 2024 02: 26 AM
Slider వరంగల్

మేఘన బేకరీని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే

#seetakka

ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) నేడు  ములుగు పట్టణ కేంద్రం లో మేఘన బేకరీ ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రవిచంద్ర, జీవంత రావు పల్లి గ్రామ సర్పంచ్ భద్రయ్య, సీనియర్ నాయకులు గుంటోజూ శంకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనారోగ్యం తో బాధపడుతున్న నిరుపేద యువకుడికి తస్లీమా సాయం

Satyam NEWS

భారతీయుడి కోసం పాక్ కోర్టుల్లో పోరాడుతున్న పాక్ పౌరుడు

Satyam NEWS

రిజైన్ స్కై బార్ పై ఎక్సయిజ్ పోలీసు పంజా

Satyam NEWS

Leave a Comment