ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) నేడు ములుగు పట్టణ కేంద్రం లో మేఘన బేకరీ ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రవిచంద్ర, జీవంత రావు పల్లి గ్రామ సర్పంచ్ భద్రయ్య, సీనియర్ నాయకులు గుంటోజూ శంకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.