దుబ్బాక మున్సిపాలిటీ కి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్స్ మంత్రి హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో స్వంత గూటికి చేరారు. వారికి కండువా కప్పి మంత్రి హరీష్ రావుస్వాగతం పలికారు. నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరిన ఇద్దరు దివిటి కనకయ్య-7 వార్డ్
D. బాలకృష్ణ-8th వార్డ్ కౌన్సిలర్స్ ఈరోజు మంత్రి హరీష్ రావు సమక్షంలో మళ్లీ టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ప్రగతి ప్రభుత్వం కె జై అంటూ.. అభివృద్ధి చేస్తున్న టి ఆర్ ఎస్ పార్టీ లోనే ఉంటాం అంటూ పార్టీ లో చేరారు.