30.7 C
Hyderabad
April 23, 2024 23: 46 PM
Slider చిత్తూరు

రాయలసీమ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి మునిరత్నం నాయుడు మృతి

#muniratnamnaidu

ప్రముఖులు, సామాజిక వేత్త, రాయలసీమ సేవా సంస్థ ప్రధాన  కార్యదర్శి గుత్తా మునిరత్నం నాయుడు గురువారం మధ్యాహ్నం పరమపదించారు.

చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో  వైద్యం పొందుతూ తుదిశ్వాస విడిచారు.

శుక్రవారం  భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనం కోసం తిరుపతిలోని సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద వుంచుతారు.  అనంతరం గోవిందదామం లో దహనసంస్కారాలు జరుగుతాయి.

Related posts

కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్నిఏర్పాటు చేయాలి

Sub Editor

కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు బహూకరణ

Satyam NEWS

ముస్లింలపై వై ఎస్ జగన్ ప్రేమ ఎన్నికల కోసమే

Satyam NEWS

Leave a Comment