ప్రగతి భవన్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ని గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని ముసారంబాగ్ వద్ద గల మూసీ నదిపై త్వరలో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన తేదీ గురించి చర్చించి శంకుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించబడ్డతుందని నూతన హై లెవల్ బ్రిడ్జి త్వరలోనే నిర్మాణం చేపడుతామని ఆయన హామి ఇచ్చారని పేర్కొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట