27.7 C
Hyderabad
April 25, 2024 09: 43 AM
Slider హైదరాబాద్

త్వరలోనే ముసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన

#ktr

ప్రగతి భవన్ లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ని గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని ముసారంబాగ్ వద్ద గల మూసీ నదిపై త్వరలో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన తేదీ గురించి చర్చించి శంకుస్థాపన కార్యక్రమానికి కేటీఆర్ ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించబడ్డతుందని నూతన హై లెవల్ బ్రిడ్జి త్వరలోనే నిర్మాణం చేపడుతామని ఆయన హామి ఇచ్చారని పేర్కొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

మంత్రి కొడాలి నాని పై మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు

Satyam NEWS

పనిష్మెంట్: నిర్మల్ పట్టణంలోని మీ సేవ కేంద్రం సీజ్

Satyam NEWS

రైతు లేనిదే రాజ్యం లేదనే విషయం గుర్తుంచుకోవాలి

Satyam NEWS

Leave a Comment